మధ్యతరగతి వారికి అందుబాటు ధరల్లో ద్విచక్ర వాహనాలు అభినందనీయం..నజీర్
గుంటూరు (ప్రజా అమరావతి);
అన్ని రకాల ద్విచక్ర వాహనాలు అందుబాటు ధరల్లో ఉండటం మధ్యతరగతి వారికి ఎంతో ఊరటం గుంటూరు తూర్పు శాసన సభ్యులు నజీర్ పేర్కొన్నారు..
శుక్రవారం స్థానిక మంగళగిరి రోడ్డు పరమయకుంట పద్మజ పెట్రోల్ బంక్ ప్రక్కన మన గుంటూరు మన భారత్ వాహన్ పేరుతో వివిఆర్ ఆటోఫిన్ ద్విచక్ర వాహనాల అమ్మకాలు కొనుగోలు షాపును ఇన్చార్జి మేయర్ చేతుల మీదుగా ప్రారంభించారు.
సందర్భంగా వి.వి.ఆర్ ఆటో ఫిన్ నిర్వాహకులు భాను ప్రసాద్ మాట్లాడుతూ తమ వద్ద అన్ని కంపెనీల ద్విచక్ర వాహనాలు అమ్మకాలు కొనుగోలు అందుబాటు ధరల్లో ఉంటాయని, అవసరమైన వారికి రుణ సౌకర్యం ఇన్సూరెన్స్ సౌకర్యాలు తమ వద్దనే సంబంధిత ఏజెన్సీల ద్వారా అందుబాటులో ఉంచినట్లు వివరించారు..
addComments
Post a Comment