శ్రీ దుర్గామల్లేశ్వరస్వామి వార్ల దేవస్థానం, *ఇంద్రకీలాద్రి*,
విజయవాడ.09 మే 2025 (ప్రజా అమరావతి);
"కార్యనిర్వహణాధికారిగా బాధ్యతల స్వీకరణ
"
శ్రీ దుర్గామల్లేశ్వరస్వామి వార్ల దేవస్థానం నూతన కార్యనిర్వహణాధికారిగా శ్రీ వి. కె. శీనానాయక్ ఈరోజు ఉదయం బాధ్యతలు స్వీకరించారు.
కుటుంబంతో సహా మొదట శ్రీ అమ్మవారి దర్శనం చేసుకుని,అనివే టి మండపం లో వేద పండిత ఆశీర్వచనం స్వీకరించిన అనంతరం
దేవస్థాన కార్యాలయంలో కార్యనిర్వహణాధికారిగా బాధ్యతలు స్వీకరించారు.
తదుపరి దేవస్థానంలోని వివిధ విభాగాల సిబ్బంది, ఇంజినీరింగ్ సిబ్బందితో సమావేశమై భక్తులకు కల్పించవలసిన సౌకర్యాలు గురించి వివరాలు తెలుసుకున్నారు
addComments
Post a Comment