వైయస్సార్ ఉచిత పంటల బీమా 2018–19లో అప్పటి ప్రభుత్వం బకాయి పడిన రూ.122.61 కోట్ల ప్రీమియమ్ చెల్లించిన ప్రభుత్వం. అప్పటి పంట నష్టానికి సంబంధించి రూ.596.36 కోట్ల క్లెయిమ్స్ విడుదల. ఆ మొత్తంతో 5,94,005 మంది రైతులకు లబ్ధి. క్యాంప్ కార్యాలయంలో కంప్యూటర్లో బటన్ నొక్కి రైతుల ఖాతాల్లో నేరుగా ఆ నగదు జమ చేసిన సీఎం శ్రీ వైయస్ జగన్. * పంటల బీమా ప్రీమియం చెల్లింపుల్లో రాష్ట్రప్రభుత్వం సమూల మార్పులు చేసింది. * రైతులపై ఏ మాత్రం భారం పడకుండా ప్రభుత్వమే పూర్తి ప్రీమియం చెల్లిసుంది. * రైతుల నుంచి నామమాత్రంగా కేవలం ఒక్క రూపాయి మాత్రమే వసూలు చేస్తారు. పంటల ఈ–క్రాపింగ్ పూర్తి కాగానే ప్రీమియం చెల్లింపులు చేసున్నారు. * రైతు భరోసా కేంద్రాల ద్వారా పంటల ఈ–క్రాపింగ్ చేస్తున్నారు. * గ్రామ సచివాలయాల్లో సర్వేయర్, రెవెన్యూ, వ్యవసాయ సహాయకుల సంయుక్త పర్యవేక్షణ పూర్తి కాగానే, ఈ–క్రాపింగ్ నమోదు చేస్తున్నారు. ఆ వెంటనే పంటల ఇన్సూరెన్స్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ కొనసాగుతుంది.
Popular posts
రైతు సేవా కేంద్రములకు చేరిన అర్హుల జాబితా. - డిల్లీ రావు ఐఏఎస్.
• GUDIBANDI SUDHAKAR REDDY

కొత్తగా ఉద్యోగంలో చేరేవారికి ఈఎల్ఐ పథకం ద్వారా విస్తృత ప్రయోజనాలు: ప్రాంతీయ పి ఎఫ్ కమిషనర్ అబ్దుల్ ఖాదర్
• GUDIBANDI SUDHAKAR REDDY
మెప్మా రిసోర్స్ పర్సన్స్ కు ప్రభుత్వం వరం.
• GUDIBANDI SUDHAKAR REDDY

ప్రజల సేవ కోసమే టెక్నాలజీ.
• GUDIBANDI SUDHAKAR REDDY

ప్రధానమంత్రి సూర్య ఘర్ యోజన, సహజ వ్యవసాయంతో దీర్ఘకాలిక ప్రయోజనాలు : కృష్ణ జిల్లా కలెక్టర్ డికె బాలాజీ
• GUDIBANDI SUDHAKAR REDDY

Publisher Information
Contact
prajaamaravathi@gmail.com
9347530295
D.NO. 16-4, A, KOLLIPARA VILLAGE AND MANDAL, DIST. GUNTUR -522304, ANDHRA PRADESH
About
Praja Amaravati is a monthly magazine
Share this page
Email
Message
Facebook
Whatsapp
Twitter
LinkedIn
addComments
Post a Comment