నగరి (ప్రజాఅమరావతి); పుర ప్రజల గ్రామ దేవత కన్నులమ్మ తల్లి గా ప్రఖ్యాతి గాంచిన దేశమ్మ దేవాలయం అభివృద్ధి పరచుటకు మన ఎమ్మెల్యే ఆర్కే రోజా గారు AP టూరిజం శాఖ వారి ద్వారా ప్రభుత్వానికి విన్నవించడం జరిగింది. ఈ క్రమంలో AP టూరిజం డివిజనల్ మేనేజర్ DM చంద్రమౌళీశ్వర రెడ్డి గారు AP టూరిజం DE, AE దేశమ్మ దేవాలయాన్ని సందర్శించారు. 10 వేల లీటర్ల సామర్ధ్యం గల వాటర్ ట్యాంకర్ , డార్మెటరీ హాల్, పొంగల్ షెడ్, టాయిలెట్, బాత్రూం లకు మరియు గార్డెన్స్, ఫ్లోరింగ్ పనులకు కూడా అంచనాలు చేశారు ప్రత్యేకంగా విఐపి రూమ్స్ కు కూడా ప్రతిపాదనలు చేయడం జరిగింది
Popular posts
కష్టంలో అండగా...
• GUDIBANDI SUDHAKAR REDDY

మెప్మా రిసోర్స్ పర్సన్స్ కు ప్రభుత్వం వరం.
• GUDIBANDI SUDHAKAR REDDY

కొత్తగా ఉద్యోగంలో చేరేవారికి ఈఎల్ఐ పథకం ద్వారా విస్తృత ప్రయోజనాలు: ప్రాంతీయ పి ఎఫ్ కమిషనర్ అబ్దుల్ ఖాదర్
• GUDIBANDI SUDHAKAR REDDY
వాస్తవ పరిస్థితులకు అనుగుణంగా వివరాలు అందించాలి.
• GUDIBANDI SUDHAKAR REDDY

Government to Launch ‘NAVYA’ – A Joint Pilot Initiative for Skilling Adolescent Girls Under Viksit Bharat@2047 Vision tomorrow.
• GUDIBANDI SUDHAKAR REDDY
Publisher Information
Contact
prajaamaravathi@gmail.com
9347530295
D.NO. 16-4, A, KOLLIPARA VILLAGE AND MANDAL, DIST. GUNTUR -522304, ANDHRA PRADESH
About
Praja Amaravati is a monthly magazine
Share this page
Email
Message
Facebook
Whatsapp
Twitter
LinkedIn
addComments
Post a Comment