అమరావతి సమాచార కమిషనర్ల ఎంపిక కమిటీ భేటీ అమరావతి: సమాచార హక్కు అమలు చట్టం ప్రధాన కమిషనర్, కమిషనర్ల ఎంపికకు సంబంధించి ముఖ్యమంత్రి నేతృత్వంలోని కమిటీ ఇవాళ సమావేశమైంది. సచివాలయంలోని ముఖ్యమంత్రి కార్యాలయంలో జరిగిన కమిటీ సమావేశానికి కమిటీ ఛైర్మన్, రాష్ట్రముఖ్యమంత్రి శ్రీ వైయస్‌.జగన్, ఎంపిక కమిటీలో నామినేటెడ్‌ సభ్యుడు, రాష్ట్ర జలవనరులశాఖ మంత్రి అనిల్‌కుమార్‌ యాదవ్‌ హాజరయ్యారు. మరో సభ్యుడు, ప్రతిపక్షనేత చంద్రబాబునాయుడు ఈసమావేశానికి హాజరుకాలేదు.


Comments