చిత్తూరు జిల్లా (ప్రజా అమరావతి);
చిత్తూరు జిల్లాలో చిత్తూరు, తిరుపతి రెండు కార్పొరేషన్ లకు మరియు నాలుగు మునిసిపాలిటీలైన మదనపల్లి, పలమనేరు, నగిరి, పుత్తూరు మునిసిపాలిటీలలో ఓట్ల లెక్కింపు పూర్తి.
జిల్లాలో 217 వార్డులుండగా అందులో వంద వార్డులు ఏకగ్రీవం కావడంతో 117 వార్డులకు మునిసిపల్ ఎన్నికలు నిర్వహించాల్సి ఉండగా తిరుపతి నగర పాలకసంస్థ పరిధిలోని 7 వ డివిజన్ కు సంబందించి రాష్ట్ర సంఘం ఎన్నికల ఆదేశాల మేరకు ఎన్నికలను నిలుపుదల చేయగా 116 వార్డులకు మార్చి 10 న మునిసిపల్ ఎన్నికలు నిర్వహించగా 390 మంది అభ్యర్ధులు పోటీ పడ్డారు. నేడు (ఆదివారo) ఓట్ల లెక్కింపు ప్రక్రియ నిర్వహించి ఫలితాలు వెల్లడించడమైనది.
*జిల్లాలో జరిగిన 2 కార్పొరేషన్, మునిసి పాలిటీలలో (పుంగనూరుమునిసిపాలిటీ లో ఎన్నికలు జరగలేదు.. మెత్తం ఏకగ్రీవం) ఎన్నికలలలో 247 స్థానాలకు గాను ఏకగ్రీవాల తో కలసి 228 వైఎస్.ఆర్ సి.పి, టి.డిపి 17, ఇండి పెండెంట్ లు 2 స్థానాలను కైవసం చేసుకున్నారు.*
*ఏకగ్రీవాలతో కలిసి ఆయా పార్టీలు సాధించిన ఫలితాలు వివరాలు ఇలా ఉన్నాయి.*
*తిరుపతి కార్పొరేషన్ ....*
మొత్తం 50 వార్డులు...7 వ డివిజన్ కు సంబందించి రాష్ట్ర సంఘం ఎన్నికల ఆదేశాల మేరకు ఎన్నికలను నిలుపుదల. 49 డివిజన్ లకు నోటిఫికేషన్ అందులో ఏకగ్రీవం 22 కాగా .... 27 డివిజన్ స్థానాలలో ఎన్నికలు జరిగాయి.
*వైకాపా 48, టీడీపీ 1*
*చిత్తూరు కార్పొరేషన్ ....*
మొత్తం 50 వార్డులు, అందులో ఏకగ్రీవం 37 కాగా, 13 డివిజన్ స్థానాలలో ఎన్నికలు జరిగాయి.
*వైకాపా 46, టీడీపీ 3, ఇండిపెండెంట్ – 01*
*మదనపల్లి మునిసిపాలిటీ ...*
. మొత్తం 35 వార్డులు, అందులో ఏకగ్రీవం 15 కాగా 20 వార్డు స్థానాలలో ఎన్నికలు జరిగాయి.
*వైకాపా 33 , టీడీపీ 2.*
*పలమనేరు మునిసిపాలిటీ ....*
మొత్తం 26 వార్డులు, అందులో ఏకగ్రీవం 18 కాగా 8 వార్డు స్థానాలలో ఎన్నికలు జరగాయి.
*వైకాపా 24 , టీడీపీ 2.*
*నగిరి మునిసిపాలిటీ ....*
మొత్తం 29 వార్డులు, అందులో ఏకగ్రీవం 7 కాగా 22 వార్డు స్థానాలలో ఎన్నికలు జరగాయి.
*వైకాపా 24 , టీడీపీ 4, ఇండిపెండెంట్ – 01*
*పుత్తూరు మునిసిపాలిటీ ....* మొత్తం 27 వార్డులు, అందులో ఏకగ్రీవం 1 కాగా 26 వార్డు స్థానాలలో ఎన్నికలు జరిగాయి.
*వైకాపా 22 , టీడీపీ
addComments
Post a Comment