అమరావతి (ప్రజా అమరావతి);
- సచివాలయంలో 'జగనన్న శాశ్వత భూహక్కు-భూరక్ష'పై మంత్రి శ్రీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అధ్యక్షతన మంత్రుల కమిటీ సమావేశం
- సమావేశంలో పాల్గొన్న డిప్యూటీ సీఎం శ్రీ ధర్మాన కృష్ణదాస్ (రెవెన్యూ), మంత్రి శ్రీ బొత్స సత్యనారాయణ, హాజరైన సిసిఎల్ఎ నీరభ్ కుమార్ ప్రసాద్, ప్రిన్సిపల్ సెక్రటరీ (రెవెన్యూ) ఉషారాణి, పిఆర్ అండ్ ఆర్డీ కమిషనర్ గిరిజాశంకర్, సర్వే సెటిల్మెంట్ కమిషనర్ సిద్దార్ధ్ జైన్, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ కమిషనర్ ఎంఎం నాయక్, డిఎంజి, ఎపిఎండిసి విసి అండ్ ఎండి విజి వెంకటరెడ్డి తదితరులు.
- వంద సంవత్సరాల తరువాత తొలిసారి ఈ తరహా సమగ్ర సర్వే
- జగనన్న శాశ్వత భూహక్కు-భూరక్షతో భూ వివాదాలకు చెక్
- ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో డ్రోన్, రోవర్ల సహకారంతో భూసర్వే
- రాష్ట్రంలో మొత్తం 70 కోర్ స్టేషన్ల ఏర్పాటు
- ముందుగా గ్రామాల సరిహద్దుల గుర్తింపునకు చర్యలు
- సమగ్ర సర్వే కోసం 13,371 పంచాయతీ కార్యదర్శులు, 10,935 మంది డిజిటల్ అసిస్టెంట్లు, 10,185 మంది గ్రామ సర్వేయర్లకు బాధ్యతలు
- 12వేల ఫంక్షనరీలకు శిక్షణ పూర్తి
- ఇప్పటి వరకు 736 గ్రామాల్లో ల్యాండ్ పార్సిల్ మ్యాప్లు సిద్దం
- 240 గ్రామాలకు చెందిన విలేజ్ మ్యాప్లు సిద్దం
- మొత్తం 34 గ్రామాల్లో గ్రౌండ్ ట్రూతింగ్ అండ్ వాలిడేషన్ సర్వే పూర్తి
- 70.2 లక్షల అసెస్మెంట్లకు గానూ ఇప్పటి వరకు 13.7 లక్షల అసెస్మెంట్ల పరిశీలన పూర్తి అయ్యిందన్న అధికారులు
- జగనన్న శాశ్వత భూహక్కు-భూరక్ష పథకంను సీఎం శ్రీ వైయస్ జగన్ ప్రతిష్టాత్మకంగా చేపట్టారు
- నిర్థిష్ట కాలపరిమితిలో మొత్తం భూ సర్వే జరగాలి
- సమగ్ర సర్వే ద్వారా రెవెన్యూ రికార్డుల ప్రక్షాళణ పూర్తి అవుతుంది
- కేంద్రప్రభుత్వ సహకారంపై ఎంపీలతో సమావేశం ఏర్పాటు కోసం సీఎం గారికి నివేదిస్తాం
- సమావేశంలో మంత్రులు
addComments
Post a Comment