అమరావతి (ప్రజా అమరావతి);
ముఖ్యమంత్రి క్యాంప్ కార్యాలయంలో సీఎం శ్రీ వైఎస్ జగన్ను మర్యాదపూర్వకంగా కలిసిన జాతీయ ఎస్సీ కమిషన్
ఉపాధ్యక్షుడు అరుణ్ హల్దార్, కమిషన్ సభ్యులు డాక్టర్ అంజూ బాల, సుభాష్ రామ్నాథ్ పార్ది.
*జాతీయ ఎస్సీ కమిషన్ వైస్ ఛైర్మన్, సభ్యులను సన్మానించిన సీఎం శ్రీ వైఎస్ జగన్.*
*ఈ సమావేశంలో పాల్గొన్న సాంఘీక సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి కాంతిలాల్ దండే, సాంఘీక సంక్షేమ శాఖ డైరెక్టర్ హర్షవర్ధన్, డీజీపీ గౌతమ్ సవాంగ్, ఉన్నతాధికారులు*
addComments
Post a Comment