శ్రీ దుర్గామల్లేశ్వర స్వామివార్ల దేవస్థానం, ఇంద్రకీలాద్రి,
విజయవాడ (ప్రజా అమరావతి): #12-12-38-a, పాడి వీధి, విజయవాడకు చెందిన శ్రీ ఏ.దుర్గా రావు గారు మరియు కుటుంబ సభ్యులు శ్రీ అమ్మవారి ఆలయము నందు ప్రతిరోజూ జరుగు నిత్య అన్నదానము నిమిత్తం రూ.1,01,116/-లు ను ఆలయ అధికారులును కలిసి దేవస్థానమునకు చెక్కు రూపములో విరాళముగా అందజేసినారు. ఆలయ అధికారులు దాత కుటుంబంనకు శ్రీ అమ్మవారి దర్శనము కల్పించిన అనంతరము, వేదపండితులు వేదాశీర్వచనం చేసి, శ్రీ అమ్మవారి ప్రసాదములు అందజేసినారు.
addComments
Post a Comment