అమరావతి (ప్రజా అమరావతి)!
*క్యాంప్ కార్యాలయంలో సీఎం శ్రీ వైయస్.జగన్ను కలిసిన రమ్య కుటుంబ సభ్యులు
.*
*జరిగిన ఘటనను సీఎంకు వివరించిన రమ్య తల్లిదండ్రులు జ్యోతి, వెంకటరావు, అక్క మౌనికలు.*
*కుటుంబ సభ్యులతో పాటు సీఎంను కలిసిన హోంమంత్రి మేకతోటి సుచరిత, ఎమ్మెల్యే మేరుగు నాగార్జునలు.*
addComments
Post a Comment