ప్రధాని శ్రీ నరేంద్ర మోడీతో శ్రీ విజయసాయి రెడ్డి భేటీ
న్యూఢిల్లీ, డిసెంబర్ 9 (ప్రజా అమరావతి): వైఎస్సార్సీ పార్లమెంటరీ పార్టీ నాయకులు శ్రీ వి.విజయసాయి రెడ్డి గురువారం ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీని పార్లమెంట్లోని ఆయన కార్యాలయంలో కలిశారు. ఈ సందర్భంగా ప్రస్తుత పార్లమెంట్ సమావేశాలలో ఆంధ్రప్రదేశ్కు సంబంధించి లేవెనెత్తిన పలు సమస్యలను ప్రధాని దృష్టికి తీసుకువచ్చి వాటి సత్వర పరిష్కారం కోసం కృషి చేయవలసిందిగా ఆయనను కోరారు.
addComments
Post a Comment