అమరావతి (ప్రజా అమరావతి);
భారతరత్న సర్ధార్ వల్లభాయి పటేల్, అమరజీవి పొట్టి శ్రీరాములు వర్ధంతి
సందర్భంగా ఇరువురి చిత్రపటాలకు ముఖ్యమంత్రి క్యాంప్ కార్యాలయంలో పూలుసమర్పించి నివాళులర్పించిన సీఎం శ్రీ వైయస్.జగన్.
కార్యక్రమంలో పాల్గొని నివాళులర్పించిన టీటీడీ ఛైర్మన్ వై వి సుబ్బారెడ్డి, ఎమ్మెల్యే మద్దాలి గిరిధరరావు, ఏపీ స్టేట్ ఆర్యవైశ్య వెల్ఫేర్ అండ్ డవలప్మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్ కుప్పం ప్రసాద్.
addComments
Post a Comment