అమరావతి (ప్రజా అమరావతి);
నూతన సంవత్సరం సందర్భంగా ముఖ్యమంత్రి నివాసంలో కేక్ ఏర్పాటు చేసి సీఎంతో కేక్ కట్ చేయించిన మంత్రులు, ముఖ్యమంత్రి కార్యాలయ అధికారులు.
ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్కు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఆదిమూలపు సురేష్, వెలంపల్లి శ్రీనివాసరావు, చెరుకువాడ శ్రీరంగనాథరాజు, సీఎస్ డాక్టర్ సమీర్ శర్మ, డీజీపీ గౌతమ్ సవాంగ్, ప్రభుత్వ చీఫ్ అడ్వైజర్ ఆదిత్యనాథ్ దాస్, ముఖ్యమంత్రి కార్యదర్శులు సోలోమన్ ఆరోఖియా రాజ్, రేవు ముత్యాలరాజు, ఇంటెలిజెన్స్ ఛీఫ్ రాజేంద్రనాథ్ రెడ్డి, ఆర్టీసీ ఎండీ సీహెచ్. ద్వారకా తిరుమలరావు, సీఎం స్పెషల్ సెక్రటరీ డాక్టర్ ఎం.హరికృష్ణ, ప్రోటోకాల్ డైరెక్టర్ బాలసుబ్రహ్మణ్యం రెడ్డి, అడిషనల్ డీజీ రవిశంకర్ అయ్యన్నార్, ఇతర ఉన్నతాధికారులు.
గవర్నర్ తరపున సీఎంకి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన గవర్నర్ స్పెషల్ సీఎస్ ఆర్.పి.సిసోడియా.
addComments
Post a Comment