శ్రీ దుర్గామల్లేశ్వర స్వామివార్ల దేవస్థానం, ఇంద్రకీలాద్రి

 శ్రీ దుర్గామల్లేశ్వర స్వామివార్ల దేవస్థానం, ఇంద్రకీలాద్రి


, విజయవాడ (ప్రజా అమరావతి):  ఎల్.బి.నగర్, హైదరాబాద్ కు చెందిన శ్రీ కందుల వెంకటేశ్వర రావు గారి పేరు మీద అన్నదానం జరుగుటకు గాను శ్రీ కందుల వెంకటేశ్వర రావు  మరియు కుటుంబసభ్యులు శ్రీ అమ్మవారి ఆలయము నందు ప్రతిరోజూ జరుగు అన్నదానము నిమిత్తం రూ.1,01,116/-లు ఆలయ అధికారులను కలిసి  దేవస్థానమునకు విరాలముగా అందజేసినారు. ఆలయ అధికారులు దాత కుటుంబమునకు శ్రీ అమ్మవారి దర్శనము కల్పించిన అనంతరము ఆలయ అర్చకులు ఆశీర్వచనం చేయగా ఆలయ అధికారులు శ్రీ అమ్మవారి ప్రసాదములు, చిత్రపటం అందజేసినారు.

Comments