శ్రీ దుర్గామల్లేశ్వర స్వామివార్ల దేవస్థానం, ఇంద్రకీలాద్రి
, విజయవాడ (ప్రజా అమరావతి): పటమట, విజయవాడ వాస్తవ్యులైన శ్రీ కామినేని కిషోర్ బాబు, శ్రీ మతి కనకదుర్గ మరియు కుటుంబసభ్యులు శ్రీ అమ్మవారి ఆలయము నందు ప్రతిరోజూ జరుగు అన్నదానము నిమిత్తం రూ.1,01,116/-లు ఆలయ అధికారులను కలిసి చెక్కు రూపములో దేవస్థానమునకు విరాలముగా అందజేసినారు. ఆలయ అధికారులు దాత కుటుంబమునకు శ్రీ అమ్మవారి దర్శనము కల్పించిన అనంతరము ఆలయ అర్చకులు ఆశీర్వచనం చేయగా ఆలయ అధికారులు శ్రీ అమ్మవారి ప్రసాదములు, చిత్రపటం అందజేసినారు.
addComments
Post a Comment