శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్దానము, ఇంద్రకీలాద్రి
, విజయవాడ (ప్రజా అమరావతి):
ఈరోజు హుండీ లెక్కింపు రిపోర్టు(19-03-2022):-
12 రోజులకు నగదు: రూ.1,92,09,960/- లు, సగటు ఆదాయం గరిష్టంగా 1 రోజుకు రూ. 16 లక్షలు చొప్పున హుండీ ఆదాయం వచ్చినది.
కానుకల రూపములో
- బంగారం: 495 గ్రాములు,
- వెండి: 5 కేజీల 340 గ్రాములు
భక్తులు హుండీ ద్వారా సమర్పించుకున్నారు.
- ఈ-హుండీ(www.aptemples.ap.gov.in ద్వారా online నందు) ఆదాయం : రూ.55,570/- చేకూరినది.
శ్రీ అమ్మవారి సేవలో...
డి.భ్రమరాంబ,
ఆలయ కార్యనిర్వహణాధికారి.
addComments
Post a Comment