సీఎం శ్రీ వైయస్‌.జగన్‌ను కలిసిన ఆంధ్రప్రదేశ్‌ నుంచి సివిల్‌ సర్వీసెస్‌–2021 కి ఎంపికైన అభ్యర్ధులు.


అమరావతి (ప్రజా అమరావతి);


క్యాంప్‌ కార్యాలయంలో సీఎం శ్రీ వైయస్‌.జగన్‌ను కలిసిన ఆంధ్రప్రదేశ్‌ నుంచి సివిల్‌ సర్వీసెస్‌–2021 కి  ఎంపికైన అభ్యర్ధులు.



ఏపీ నుంచి సివిల్‌ సర్వీసుకు ఎంపికైన అభ్యర్ధులతో ముచ్చటించి, వారిని అభినందించిన ముఖ్యమంత్రి.

Comments