ముఖ్యమంత్రి శ్రీ వైఎస్‌ జగన్‌ను కలిసి అమరావతిలో కొత్తగా నిర్మించిన శ్రీ వేంకటేశ్వరస్వామి వారి దేవస్ధానం ప్రారంభోత్సవానికి ఆహ్వనించిన టీటీడీ చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి.

 

అమరావతి (ప్రజా అమరావతి);


సీఎం క్యాంప్‌ కార్యాలయంలో ముఖ్యమంత్రి శ్రీ వైఎస్‌ జగన్‌ను కలిసి అమరావతిలో కొత్తగా నిర్మించిన శ్రీ వేంకటేశ్వరస్వామి వారి దేవస్ధానం ప్రారంభోత్సవానికి ఆహ్వనించిన టీటీడీ చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి.



ఈ నెల 04నుంచి విగ్రహ ప్రతిష్టకు సంబంధించిన పూజా కార్యక్రమాలు ప్రారంభం, 09న విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ, మహా సంప్రోక్షణ కార్యక్రమాలు.


ముఖ్యమంత్రికి స్వామివారి ప్రసాదాలు అందజేసి వేద ఆశీర్వచనం ఇచ్చిన టీటీడీ వేద పండితులు.


ఆహ్వనపత్రాన్ని ముఖ్యమంత్రికి అందజేసిన టీటీడీ చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి, పాల్గొన్న జేఈవో వి.వీరబ్రహ్మం, సీఎస్‌వో నరసింహ కిశోర్, చీఫ్‌ ఇంజనీర్‌ డి.నాగేశ్వరరావు.

Comments