శ్రీ దుర్గామల్లేశ్వర స్వామివార్ల దేవస్థానం, ఇంద్రకీలాద్రి
, విజయవాడ (ప్రజా అమరావతి):
కీ.శే. కె.శ్రీ రాములు గారి పేరున నిత్యాన్నదానం జరుపుటకు గాను ద్వారాకాపురం, దిల్ షుఖ్ నగర్, హైదరాబాద్ కు చెందిన శ్రీ కె.వి.కె.ఆర్.కుసుమ కుమారి గారు మరియు కుటుంబ సభ్యులు దేవస్థానం నందు జరుగు నిత్యాన్నదాన పధకం నిమిత్తం రూ.2,00,000/-లు ఆలయ అధికారులను కలిసి దేవస్థానమునకు విరాలమును అందజేసినారు. ఆలయ అధికారులు దాత కుటుంబం నకు శ్రీ అమ్మవారి దర్శనము కల్పించిన అనంతరము ఆలయ అర్చకులు వేదాశీర్వచనం చేయగా ఆలయ అధికారులు శ్రీ అమ్మవారి ప్రసాదములు, శేషవస్త్రం అందజేసినారు.
addComments
Post a Comment