శ్రీ దుర్గామల్లేశ్వర స్వామివార్ల దేవస్థానం, ఇంద్రకీలాద్రి,
విజయవాడ (ప్రజా అమరావతి): ఈరోజు అనగా ది.16-06-2022 న ఆలయము నందు ప్రతిరోజూ జరుగు నిత్య అన్నదానము పధకం నకు దర్శిపేట, విజయవాడ కు చెందిన శ్రీ ధూళిపాల గోపాలకృష్ణ గారు మరియు కుటుంబసభ్యులు రూ.1,01,116/-లు ఆలయ అధికారులను కలిసి దేవస్థానమునకు విరాలమును చెక్కు రూపములో అందజేసినారు. దాత కుటుంబం నకు శ్రీ అమ్మవారి దర్శనము కల్పించిన అనంతరము ఆలయ అర్చకులు వేదాశీర్వచనం చేయగా ఆలయ అధికారులు శ్రీ అమ్మవారి ప్రసాదములు, శేషవస్త్రం అందజేసినారు.
addComments
Post a Comment