శ్రీ దుర్గామల్లేశ్వర స్వామివార్ల దేవస్థానం, ఇంద్రకీలాద్రి,

 శ్రీ దుర్గామల్లేశ్వర స్వామివార్ల దేవస్థానం, ఇంద్రకీలాద్రి,


విజయవాడ (ప్రజా అమరావతి):  ఈరోజు అనగా ది.16-06-2022 న ఆలయము నందు ప్రతిరోజూ జరుగు నిత్య అన్నదానము పధకం నకు  దర్శిపేట, విజయవాడ కు చెందిన శ్రీ ధూళిపాల  గోపాలకృష్ణ గారు మరియు కుటుంబసభ్యులు రూ.1,01,116/-లు  ఆలయ అధికారులను కలిసి దేవస్థానమునకు విరాలమును చెక్కు రూపములో అందజేసినారు.  దాత కుటుంబం నకు శ్రీ అమ్మవారి దర్శనము కల్పించిన అనంతరము ఆలయ అర్చకులు వేదాశీర్వచనం చేయగా ఆలయ అధికారులు శ్రీ అమ్మవారి ప్రసాదములు, శేషవస్త్రం అందజేసినారు.

Comments