శ్రీ దుర్గామల్లేశ్వర స్వామివార్ల దేవస్థానం, ఇంద్రకీలాద్రి
, విజయవాడ (ప్రజా అమరావతి):
ఈరోజు అనగా ది.11-07-2022 న తాడిగడప, కృష్ణ జిల్లా కి చెందిన ముక్కామల భాగవత రావు, ఉమాలక్ష్మి గార్ల పేరున ఆలయము నందు ప్రతిరోజూ జరుగు నిత్య అన్నదానము పధకంనకు శ్రీ ఎం.భాగవత రావు గారు మరియు కుటుంబసభ్యులు రూ.1,00,116/-లు ఆలయ కార్యనిర్వహణాధికారి దర్భముళ్ల భ్రమరాంబ గారిని కలిసి దేవస్థానమునకు విరాలముగా అందజేసినారు. దాత కుటుంబంనకు శ్రీ అమ్మవారి దర్శనము కల్పించిన అనంతరము ఆలయ అర్చకులు వేదాశీర్వచనం చేసి, శ్రీ అమ్మవారి ప్రసాదములు, శేషవస్త్రం అందజేసినారు.
addComments
Post a Comment