రాష్ట్రపతి ఎన్నికల సందర్భంగా ఓటుహక్కును వినియోగించుకున్న చంద్రబాబు

 *రాష్ట్రపతి ఎన్నికల సందర్భంగా ఓటుహక్కును వినియోగించుకున్న చంద్రబాబు


*


అమరావతి (ప్రజా అమరావతి) : రాష్ట్రపతి ఎన్నికల సందర్భంగా ప్రతిపక్ష నాయకులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. మాజీ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, శాసనసభ్యులు కె. అచ్చెన్నాయుడు, ఎన్.రామానాయుడు, గద్దె రామ్మోహన్‌రావు, గంటా శ్రీనివాసరావు, ఎన్. చినరాజప్ప, పయ్యావుల కేశవ్, ఆదిరెడ్డి భవాని తదితరులు తమ ఓటు హక్కును వినియోగించుకున్న వారిలో ఉన్నారు.*

Comments