నూతనంగా అర్హత కలిగిన లబ్ధిదారులకు పింఛన్ పంపిణీ చేసిన ఎమ్మెల్యే

 తెనాలి (ప్రజా అమరావతి);


మండలం పరిధిలోని అన్ని గ్రామాలలో నూతనంగా అర్హత కలిగిన 643 మంది లబ్ధిదారులకు పింఛన్ పంపిణికి సంబంధించిన పాస్ బుక్ మరియు నగదును లబ్ధిదారులకు అందజేసిన తెనాలి నియోజకవర్గం శాసన సభ్యులు  అన్నాబత్తుని శివకుమార్ , ఎంపీపీ చెల్లిబోయిన శ్రీనివాసరావు, జడ్పిటిసి ఉమా ప్రణతి ఈ కార్యక్రమం తెనాలి మండల ప్రజా పరిషత్ కార్యాలయంలోని సమావేశపు హాల్ లో జరిగినది.

Comments