అమరావతి (ప్రజా అమరావతి);
సీఎం క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్ను కలిసి స్వయంభు శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారి (కాణిపాకం, చిత్తూరు జిల్లా) బ్రహ్మోత్సవాలకు ఆహ్వానించిన పూతలపట్టు ఎమ్మెల్యే
యం.యస్.బాబు, కాణిపాకం దేవస్ధానం ధర్మకర్తల మండలి చైర్మన్ ఏ. మోహన్రెడ్డి, ఆలయ ఈవో ఎం.వీ. సురేష్ బాబు.
addComments
Post a Comment