విజయవాడ (ప్రజా అమరావతి);
ఇంద్రకీలాద్రి శ్రీ దుర్గా మల్లేశ్వర దేవస్థానం లో కొలువైన దుర్గమ్మను ఆశ్వీయూజశుద్ధ విదియ మంగళవారం శ్రీ బాలా త్రిపుర సుందర దేవీ అలంకారంను శాసన సభ సభాపతి శ్రీ తమ్మినేని సీతారాం దంపతులు దర్శించుకున్నారు. ముందుగా వారికి ఆలయ ఈ ఓ భ్రమరాంబ ఆలయ మర్యాదలతో స్వాగతించి అమ్మవారి దర్శనం అనంతరం వేదపండితులు ఆశీర్వచనం చేయగా ఆలయ ఈ ఓ అమ్మవారి శేష వస్త్రo, ప్రసాదములు అందజేశారు.
addComments
Post a Comment