తిరుమల శ్రీవారిని దర్శించుకున్న రాష్ట్ర ప్రభుత్వ సి ఎస్ సమీర్ శర్మ:


         

*తిరుమల శ్రీవారిని దర్శించుకున్న రాష్ట్ర ప్రభుత్వ సి ఎస్ సమీర్ శర్మ:*



తిరుమల, నవంబర్25 (ప్రజా అమరావతి): తిరుమల శ్రీవారిని శుక్రవారం ప్రాతః కాల సమయంలో సేవించి దర్శించుకున్న గౌ ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్ శర్మ దంపతులు. 


          టిటిడి అధికారులు వీరికి సంప్ర‌దాయ‌బ‌ద్ధంగా స్వాగ‌తం ప‌లికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వ‌చ‌నం చేశారు. టిటిడి ఈఓ శ్రీ ఎవి.ధర్మారెడ్డి ఈ సంద‌ర్భంగా సమీర్ శర్మ దంపతులకు  శ్రీవారి తీర్థప్రసాదాలు, క్యాలెండర్ ను అంద‌జేశారు.


Comments