ఏపీ లోకాయుక్త వార్షిక నివేదికలు ముఖ్యమంత్రి శ్రీ వైఎస్‌ జగన్‌కు అందజేసిన లోకాయుక్త జస్టిస్‌ పి. లక్ష్మణ రెడ్డి.


అమరావతి (ప్రజా అమరావతి);


2020 – 21, 2021 – 22 సంవత్సరాలకు సంబంధించిన ఏపీ లోకాయుక్త వార్షిక నివేదికలు ముఖ్యమంత్రి శ్రీ వైఎస్‌ జగన్‌కు అందజేసిన లోకాయుక్త జస్టిస్‌ పి. లక్ష్మణ రెడ్డి.



ఈ సందర్భంగా సీఎం క్యాంప్‌ కార్యాలయంలో ముఖ్యమంత్రి శ్రీ వైఎస్‌ జగన్‌ను కలిసిన రిజిస్ట్రార్‌ టి. వెంకటేశ్వర రెడ్డి, డిప్యూటీ రిజిస్ట్రార్‌ సీహెచ్‌. పోలయ్య.

Comments