ముఖ్యమంత్రి శ్రీ వైఎస్‌ జగన్‌ను కలిసిన బంగ్లాదేశ్‌ డిప్యూటీ హైకమిషనర్‌ (చెన్నై, సౌత్‌ ఇండియా) షెల్లి సలేహిన్‌.


అమరావతి (ప్రజా అమరావతి);


సీఎం క్యాంప్‌ కార్యాలయంలో ముఖ్యమంత్రి శ్రీ వైఎస్‌ జగన్‌ను కలిసిన బంగ్లాదేశ్‌ డిప్యూటీ హైకమిషనర్‌ (చెన్నై, సౌత్‌ ఇండియా) షెల్లి సలేహిన్‌.



ఏపీలో వ్యవసాయం, విద్య, వైద్యం, మౌలిక సదుపాయాల కల్పన, టెక్నాలజీ వంటి కీలక అంశాలపై ముఖ్యమంత్రితో చర్చ.


షెల్లి సలేహిన్‌ను సత్కరించి, జ్ఞాపిక బహుకరించిన సీఎం శ్రీ వైఎస్‌ జగన్‌.


ఈ సమావేశంలో పాల్గొన్న సీఎం స్పెషల్‌ సీఎస్‌ డాక్టర్‌ పూనం మాలకొండయ్య, బంగ్లాదేశ్‌ డిప్యూటీ హైకమిషనర్‌ కార్యాలయ అధికారులు.

Comments