విజయవాడ (ప్రజా అమరావతి);
దసరా శరన్నవరాత్రి మహోత్సవాల సందర్భంగా విజయవాడ కనకదుర్గ అమ్మవారికి రాష్ట్ర ప్రజల తరపున పట్టువస్త్రాలను, పసుపు,కుంకుమలను సమర్పించిన సీఎం శ్రీ వైయస్.జగన్.
ఇంద్రకీలాద్రిపై సీఎం శ్రీ వైయస్.జగన్కు పూర్ణకుంభంతో స్వాగతం పలికిన ఆలయ అర్చకులు.
దుర్గమ్మకు రాష్ట్ర ప్రజల తరపున పట్టువస్త్రాలు సమర్పించి, అమ్మవారిని దర్శించుకున్న సీఎం.
సీఎం శ్రీ వైయస్.జగన్కు వేద ఆశీర్వచనంతో పాటు అమ్మవారి తీర్ధ, ప్రసాదాలు, చిత్రపటం అందించిన అర్చకులు, ఉపముఖ్యమంత్రి (దేవాదాయ, ధర్మాదాయ శాఖ) కొట్టు సత్యనారాయణ, దుర్గామల్లేశ్వరస్వామి దేవస్ధానం ఈవో కే ఎస్ రామారావు.
హోంశాఖ మంత్రి తానేటి వనిత, గృహనిర్మాణశాఖ మంత్రి జోగి రమేష్, ధర్మకర్తల మండలి అధ్యక్షుడు కర్నాటి రాంబాబు, పలువురు ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజా ప్రతినిధులు, ఉన్నతాధికారులు హాజరు.
addComments
Post a Comment