శ్రీ కనకదుర్గ అమ్మవారిని దర్శించుకున్న తెలంగాణ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పార్లమెంట్ సభ్యులు మిధన్ రెడ్డి


శ్రీ దుర్గామల్లేశ్వర స్వామి వార్ల దేవస్దానము, ఇంద్రకీలాద్రి,విజయవాడ (ప్రజా అమరావతి)


  శ్రీ కనకదుర్గ అమ్మవారి దర్శనార్థం ఆలయమునకు విచ్చేసిన  పార్లమెంటు సభ్యులు మరియు లోకసభ ప్యానెల్ స్పీకర్ శ్రీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి, మరియు తెలంగాణ రాష్ట్ర రెవెన్యూ, గృహ మరియు సమాచార శాఖ మంత్రివర్యులు శ్రీ పొంగులేటి శ్రీనివాస రెడ్డి ..


వీరికి ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి, శ్రీ అమ్మవారి దర్శనం కల్పించిన ఆలయ ట్రస్ట్ బోర్డు చైర్మన్ కర్నాటి రాంబాబు ..


అమ్మవారి దర్శనానంతరం వీరికి వేదపండితులు వేదాశీర్వచనం చేయగా, ఆలయ చైర్మన్  శ్రీ అమ్మవారి ప్రసాదములు, శేషవస్త్రములు, చిత్రపటం అందజేసినారు.

Comments