అమరావతి (prajaamaravathi);*నేడే (19.04.2021) సోమవారం జగనన్న విద్యా దీవెన మొదటి విడత కార్యక్రమం* *క్యాంప్ కార్యాలయం నుంచి కంప్యూటర్ బటన్ నొక్కి నేరుగా జమ చేయనున్న సీఎం శ్రీ వైఎస్ జగన్* *జగనన్న విద్యా దీవెన* పేద విద్యార్ధులు కూడా పెద్ద చదువులు చదవాలన్న సమున్నత లక్ష్యంతో దేశచరిత్రలోనే తొలిసారిగా ఎన్నడూ లేని విధంగా అర్హత ఉన్న ప్రతీ విద్యార్ధికి, సకాలంలో ఏ బకాయిలు లేకుండా నాలుగు ధఫాల్లో పూర్తి ఫీజు రీఇంబర్స్మెంట్ *ఇక ఏ త్రైమాసికానికి ఆ త్రైమాసికంలోనే ఆ పిల్లల తల్లుల ఖాతాల్లో జమ* *2020–2021 విద్యా సంవత్సరం మొదటి విడతగా నేడు 10,88,439 లక్షల మంది విద్యార్ధుల తల్లుల ఖాతాల్లో నేరుగా రూ. 671.45 కోట్లు జమ చేయనున్న ప్రభుత్వం* *జగనన్న విద్యా దీవెన మొదటి విడత – ఏప్రిల్ 19, రెండో విడత జులై, మూడో విడత డిసెంబర్, నాలుగో విడత ఫిబ్రవరి, 2022లో విడుదల చేయనున్న ప్రభుత్వం* జగనన్న వసతి దీవెన (రెండు విడతల్లో భోజనం, వసతి, రవాణా సౌకర్యాలకు ఏటా రూ. 20,000 వరకు లబ్ది) మొదటి విడత – ఏప్రిల్ 28, రెండో విడత – డిసెంబర్ గత ప్రభుత్వం రూ. 1,880 కోట్లు బకాయిలు పెడితే శ్రీ వైఎస్ జగన్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఆ బకాయిలు తీర్చడంతో పాటు రూ. 4,207.85 కోట్ల లబ్ది విద్యార్ధులకు చేకూర్చింది *ఈ ఏడాది మొదటి విడతగా రూ. 671.45 కోట్లు నేడు చెల్లించడం ద్వారా 10,88,439 మంది విద్యార్ధులకు లబ్ది కలుగుతుంది* ఇప్పటివరకు మొత్తం లబ్ది రూ. 4,879.30 కోట్లు.
సోమవారం జగనన్న విద్యా దీవెన మొదటి విడత కార్యక్రమం*
addComments
Post a Comment