పుంగనూరు (ప్రజా అమరావతి);
గురువారం ఉదయం పుంగనూరు పట్టణం లో వ్యవసాయ మార్కె ట్ యార్డు వద్ద రూ.80 లక్షలతో నిర్మించే అర్బ న్ హెల్త్ సెంటర్ భవనం నిర్మాణంనకు &
తూర్పు మొగశాల,టీటీడీ కళ్యా ణ మండపం వద్ద రూ.80 లక్షల తో నిర్మించే అర్బన్ హెల్త్ సెంటర్ భవన నిర్మాణ పనులకు శంఖుస్థాపన గావించిన గౌ. రాష్ట్ర ఉప ముఖ్య మంత్రి కె.నారాయణ స్వామి, గౌ.రాష్ట్ర పంచాయతీ రాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి..... మంత్రులతో పాటు గౌ. చిత్తూరు, తిరుపతి పార్లమెంటు సభ్యులు ఎన్.రెడ్డప్ప, ఎం.గురు మూర్తి, గౌ.తoబల్లపల్లి శాసనసభ్యులు పెద్దిరెడ్డి ద్వారాక నాధ రెడ్డి, పుంగనూరు మునిసి పల్ చైర్మన్ అలిమ్ భాష,ఏ ఎం సి చైర్మన్ నాగరాజ రెడ్డి,మునిసి పల్ కమిషనర్ కె.ఎల్ వర్మ ప్రజా ప్రతి నిధులు, తది తరులు పాల్గొ న్నారు..
addComments
Post a Comment