అమరావతి (ప్రజా అమరావతి);
*క్యాంప్ కార్యాలయంలో సీఎం శ్రీ వైయస్.జగన్ను కలిసిన రైజింగ్ స్టార్స్ మొబైల్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ (ఫాక్సకన్ టెక్నాలజీ గ్రూప్ కంపెనీ) మేనేజింగ్ డైరెక్టర్ జోష్ పాల్గర్, కంపెనీ ప్రతినిధి లారెన్స్.*
*రాష్ట్రంలో ఫాక్సకన్ కంపెనీ విస్తరణ, పెట్టుబడులపై సీఎంతో చర్చించిన ఫాక్సకన్ ఎండీ జోష్ పాల్గర్
*
*ఫాక్సకన్ పెట్టుబడులుకు రాష్ట్ర ప్రభుత్వం తరపున పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని హామీ ఇచ్చిన ముఖ్యమంత్రి శ్రీ వైయస్.జగన్.*
*కోవిడ్ కష్టకాలంలోనూ నెల్లూరు జిల్లా తడ, శ్రీ సిటీలో తమ ప్లాంటు నిర్వహణలో ప్రభుత్వం మంచి సహకారం అందించిందని, ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలిపిన జోష్ పాల్గర్.*
*కార్యక్రమంలో పాల్గొన్న ఐటీ, ఎలక్ట్రానిక్స్ ముఖ్యకార్యదర్శి జి జయలక్ష్మి, వైయస్సార్ ఈఎంసీ, సీఈఓ నందకిషోర్లు.*
addComments
Post a Comment