తణుకు / భీమవరం (ప్రజా అమరావతి);
లక్ష్మీనారాయణ పురం గ్రామంలో గల రైల్వే గేటు 28 వ తేదీ మంగళవారం 3 గంటలపాటు మూసివేత
భీమవరం - అరవల్లి మధ్య రైల్వే లైన్ పనుల్లో భాగంగా లక్ష్మీనారాయణ పురం గ్రామంలో గల రైల్వే గేటు డిసెంబర్ 28 వ తేదీ మంగళవారం ఉదయం 11 గంటల నుంచి మ.2.00 గంట వరకు మూడు గంటల పాటు మూసి ఉంచడం జరుగుతుందని దక్షిణ మధ్య రైల్వే ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ నాగేశ్వరరావు శనివారం ఒక ప్రకటన లో తెలిపారు.
ఇందుములంగా అరవల్లి, లక్ష్మీనారాయణ పురం గ్రామ ప్రజల , ఈ మార్గంలో ప్రయాణించే వాహనదారులు ప్రత్యాన్మయ మార్గాల్లో ప్రయాణించవలసినదిగా ఆ ప్రకటన లో కోరియున్నారు. ఇప్పటికే రెవెన్యూ, పోలీసు అధికారుల, తదితర సమన్వయ శాఖల అధికారులకు సమాచారం ఇవ్వడం జరిగిందన్నారు.
addComments
Post a Comment