అమరావతి (ప్రజా అమరావతి);
సీఎం క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్ను మర్యాదపూర్వకంగా కలిసిన తూర్పు నావికా దళం ఫ్లాగ్ ఆఫీసర్ కమాండింగ్ ఇన్ ఛీఫ్, వైస్ అడ్మిరల్ బిశ్వజిత్ దాస్గుప్తా
, (ఏవీఎస్ఎమ్, వైఎస్ఎమ్, విఎస్ఎమ్).
ఇటీవలే తూర్పు నావికాదళ కమాండింగ్ ఇన్ ఛీఫ్గా భాద్యతలు స్వీకరించిన వైస్ అడ్మిరల్ బిశ్వజిత్ దాస్గుప్తా*
ఈఎన్సీ ఫ్లాగ్ ఆఫీసర్ అడ్మిరల్ బిశ్వజిత్ దాస్గుప్తాని సన్మానించి, శ్రీ వేంకటేశ్వర స్వామి వారి ప్రతిమ అందజేసిన సీఎం శ్రీ వైఎస్ జగన్.
ఈ సందర్భంగా సీఎంని కలిసిన నేవీ ఉన్నతాధికారులు కెప్టెన్ వీఎస్సీ రావు, కెప్టెన్ ప్రదీప్ సింగ్ సేతి, సివిల్ మిలటరీ లైజన్ ఆఫీసర్ కమాండర్ సుజిత్ రెడ్డి.
addComments
Post a Comment