హుండీ లెక్కింపు:

 హుండీ లెక్కింపు:



శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్దానము, ఇంద్రకీలాద్రి, విజయవాడ (ప్రజా అమరావతి): 

     ఈ రోజు తేది. 25-1-2022 న మహామండపము 6 వ ఫ్లోర్ నందు  కోవిడ్ జాగ్రత్తలు పాటిస్తూ హుండీ లెక్కింపు కార్యక్రమము నిర్వహించడం జరిగినది. హుండీ లెక్కింపు కార్యక్రమమును కార్యనిర్వహణాధికారి శ్రీ మతి డి.భ్రమరాంబ గారు, పాలకమండలి సభ్యులు శ్రీమతి ch. నాగ వెంకట వరలక్ష్మి గారు, దేవాదాయ శాఖ అధికారులు, బ్యాంకు సిబ్బంది మరియు SPF  సిబ్బంది పర్యవేక్షించారు. 


హుండీ లెక్కింపు రిపోర్టు :-

లెక్కింపు ద్వారా వచ్చిన నగదు: రూ. 1,76,44,969/- లు.


హుండీల ద్వారా వచ్చిన బంగారం:  598 గ్రాములు, 


హుండీల ద్వారా వచ్చిన వెండి:  4 కేజీల 045 గ్రాములు 


భ‌క్తులు కానుక‌ల రూపంలో శ్రీ అమ్మ‌వారికి స‌మ‌ర్పించారు.



శ్రీ అమ్మవారి సేవలో...

 ఆలయ పాలకమండలి ఛైర్మన్ శ్రీ పైలా సోమినాయుడు  మరియు  కార్యనిర్వహణాధికారి శ్రీ మతి డి.భ్రమరాంబ 

Comments