చినముషిడివాడ, విశాఖ పట్నం జిల్లా (ప్రజా అమరావతి);
విశాఖపట్నం జిల్లా చినముషిడివాడలోని శ్రీశారదా పీఠం వార్షికోత్సవంలో పాల్గొన్న ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్.
విశాఖ శ్రీశారదా పీఠం వార్షిక మహోత్సవంలో పాల్గొని.. రాజశ్యామల అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం రుద్ర హోమం పూర్ణాహుతికి హాజరైన సీఎం శ్రీ వైయస్.జగన్.
అనంతరం వేద పండిత సభలో పాల్గొన్న ముఖ్యమంత్రి.
విశాఖ శ్రీశారదాపీఠం నిర్వహణలోని జగద్గురు శంకరాచార్య వేద పాఠశాల విద్యార్థులకు.. ఉత్తీర్ణతా పత్రాలు, మెడల్స్ అందజేసిన సీఎం శ్రీ వైయస్.జగన్.
ఉప ముఖ్యమంత్రి (రెవెన్యూశాఖ) ధర్మాన కృష్ణదాస్, దేవాదాయ శాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు, పర్యాటకశాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు, టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి దంపతులు, ఇతర ప్రజా ప్రతినిధులు హాజరు.
addComments
Post a Comment