శ్రీ దుర్గామల్లేశ్వర స్వామివార్ల దేవస్థానం, ఇంద్రకీలాద్రి, విజయవాడ (ప్రజా అమరావతి):
సుగుణ ఆర్కేడ్, దేవపురం, గుంటూరు కు చెందిన శ్రీ కామరాజు సాయి సౌమ్య గారు మరియు కుటుంబసభ్యులు శ్రీ అమ్మవారి ఆలయము నందు ప్రతిరోజూ జరుగు నిత్య అన్నదానము పధకం నిమిత్తం రూ.1,01,116/-లు ఆలయ అధికారులను కలిసి దేవస్థానమునకు విరాలమును అందజేసినారు. ఆలయ అధికారులు దాత కుటుంబంనకు శ్రీ అమ్మవారి దర్శనము కల్పించిన అనంతరము ఆలయ అర్చకులు వేదాశీర్వచనం చేసి శ్రీ అమ్మవారి ప్రసాదములు, శేషవస్త్రం అందజేసినారు.
addComments
Post a Comment