శ్రీ దుర్గామల్లేశ్వర స్వామివార్ల దేవస్థానం, ఇంద్రకీలాద్రి,

 శ్రీ దుర్గామల్లేశ్వర స్వామివార్ల దేవస్థానం, ఇంద్రకీలాద్రి,


విజయవాడ (ప్రజా అమరావతి):  ఈరోజు అనగా ది.08-05-2022 న  చివటం గ్రామం, రాజమండ్రి జిల్లా కు చెందిన శ్రీ ఏ.ధర్మరాజు గారు మరియు కుటుంబం  శ్రీ అమ్మవారికి సుమారు 29 గ్రాములు బరువు కలిగిన బంగారు ఫ్యాన్సీ గాజులు -2  ను శ్రీయుత ఆలయ కార్యనిర్వహణాధికారి దర్భముళ్ల భ్రమరాంబ గారిని కలిసి దేవస్థానమునకు విరాళముగా అందజేసినారు. ఆలయ అధికారులు దాత కుటుంబమునకు శ్రీ అమ్మవారి దర్శనము కల్పించి, అనంతరము శ్రీ అమ్మవారిశేషవస్త్రం, ప్రసాదములు,  అందజేసినారు.

Comments