శ్రీ దుర్గామల్లేశ్వర స్వామివార్ల దేవస్థానం, ఇంద్రకీలాద్రి


శ్రీ దుర్గామల్లేశ్వర స్వామివార్ల దేవస్థానం, ఇంద్రకీలాద్రి


(ప్రజా అమరావతి): 

      ఈరోజు గౌరవనీయులైన తెలంగాణ రాష్ట్ర  దేవాదాయశాఖ, న్యాయ, అటవీ శాఖ మంత్రివర్యులు శ్రీ అల్లోల ఇంద్రకిరణ్ రెడ్డి గారు శ్రీ అమ్మవారి దర్శనార్థము ఆలయమునకు విచ్చేయగా ఆలయ కార్యనిర్వహణాధికారి  దర్భముళ్ల భ్రమరాంబ గారు  ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి, శ్రీఅమ్మవారి దర్శనము కల్పించారు.


అనంతరం వీరికి ఆలయ,  వేదపండితులు వేదాశీర్వచనం చేయగా ఆలయ కార్యనిర్వహణాధికారి  గారు  శ్రీ అమ్మవారి ప్రసాదములు, శేషవస్త్రము, చిత్రపటం అందజేశారు.

Comments