PACS గోడౌన్లు కు భూమిపూజ మరియు శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్నమాచర్ల శాసనసభ్యులు

 మాచర్ల (ప్రజా అమరావతి);     మాచర్ల నియోజకవర్గంలో కారంపూడి మండలం గాదెవారిపల్లి గ్రామంలో రూ.40 లక్షల రూపాయల వ్యయంతో నూతనంగా నిర్మించనున్న PACS గోడౌన్లు కు భూమిపూజ మరియు శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్నమాచర్ల శాసనసభ్యులు


. శ్రీ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ప్రభుత్వ విప్, వై.యస్.అర్.సి.పి పల్నాడు జిల్లా అధ్యక్షులు & జిల్లా అభివృద్ధి మండలి చైర్మన్.

Comments