ముఖ్యమంత్రి శ్రీ వైఎస్‌ జగన్‌ను కలిసి మానవ హక్కుల కమిషన్‌ (హెచ్‌ఆర్‌సీ) 2022 – 23 వార్షిక నివేదికను అందజేసిన హెచ్‌ఆర్‌సీ చైర్మన్‌ జస్టిస్‌ మంధాత సీతారామమూర్తి,


అమరావతి (ప్రజా అమరావతి);


సీఎం క్యాంప్‌ కార్యాలయంలో ముఖ్యమంత్రి శ్రీ వైఎస్‌ జగన్‌ను కలిసి మానవ హక్కుల కమిషన్‌ (హెచ్‌ఆర్‌సీ) 2022 – 23 వార్షిక నివేదికను అందజేసిన హెచ్‌ఆర్‌సీ చైర్మన్‌ జస్టిస్‌ మంధాత సీతారామమూర్తి,


జ్యుడిషియల్‌ సభ్యులు  దండే సుబ్రహ్మణ్యం, నాన్‌ జ్యుడిషియల్‌ సభ్యులు డాక్టర్‌ శ్రీనివాసరావు గోచిపాత.

Comments